Jio Laptop : జియో లాప్టాప్ రూ..15 వేలకే సిమ్ కర్దోతో 4జీ కనెక్ట్ తో రిలయన్స్ తీసుకొస్తుంది..?

Jio Laptop

Jio Laptop : రిలయన్స్ జియో కంపెనీ మరో కొత్త ప్రోడక్ట్ మార్కెట్ లో తిసుకోస్తునాటు. సమాచారం ఈసారి రూ.. 15,000 ధరకే లాప్టాప్ తిసుకుస్తునారని సమాచారం. సిమ్ కార్డ్ ద్వార 4G నెట్వర్క్ కి కనెక్ట్ చేసుకొనే ఫెసిలిటీ తీసుకొస్తున్నారు.




రిలయన్స్ ఇంతక ముందు వచిన్న జియో మొబైల్ తక్కువ ధరకే ప్రజలను బాగా ఆకట్టుకుంది. లాప్టాప్ ను జియో సంస్థ మార్కెట్ లో తీసుకురావాలి అని బావిస్తుంది. దీనికి సంబందించిన క్వాల్‌కామ్ మరియు మైక్రోసాఫ్ట్ సంస్థలు తో రిలయన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. మరి తక్కువ దారలో విండోస్ ఒయస్ తో లాప్టాప్ ను తయారుచేస్తుంది. ఈ లాప్టాప్ ను ప్రతేకంగా విద్యార్థులు అలాగే పాటశాల ప్రబుత్వ సంస్థలు కోసం తాయారు చేస్తుంది.




మరో మూడు నెలలో లాప్టాప్ ను మార్కెట్ లో తీసుకురానుంది. అని సమాచారం ‘జియో బుక్’ పేరుతో ఈ లాప్టాప్ ను లంచ్ చేస్తుంది. దీని పూర్తిగా మన దేశం లోనే రిలయన్స్ సంస్థ తయారుచేస్తునారు.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *